కరీంనగర్: కాలేశ్వరం ప్రాజెక్టు ని గతంలోనే సిబిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం: కేంద్ర మంత్రి బండి సంజయ్
Karimnagar, Karimnagar | Sep 1, 2025
కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరడం స్పందిస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్...