నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
Anantapur Urban, Anantapur | Mar 28, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెనుకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షేక్షావలి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహం ఈ పోస్ట్ మాత్రం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.