Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

జహీరాబాద్: జహీరాబాద్ లో ఈనెల 25న ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఐక్యత మార్చ్

Zahirabad, Sangareddy | Nov 24, 2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఈనెల 25న ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఐక్యత మార్చ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని ఎంఆర్హెచ్ఎస్ మైదానంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఐక్యత మార్చ్ ర్యాలీని ఎమ్మెల్యే మాణిక్ రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో యువత, విద్యార్థులు, అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
జహీరాబాద్: జహీరాబాద్ లో ఈనెల 25న ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఐక్యత మార్చ్ - Zahirabad News