Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

పుంగనూరు: గాండ్లపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ పగలగొట్టి చోరీ చేసిన గుర్తుతెలియని దుండగులు

Punganur, Chittoor | Sep 15, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి లో గల అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి హుండీని పగలగొట్టి నగదును దొంగలించారు . నిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలతో పాటు ప్రతి ఆదివారం పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేసి హుండీలో నగదు వేస్తారు. ఈ తంతును గమనిస్తూ వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హుండీపగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.

MORE NEWS