జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహం నెలకొంది. కాగా యూసుఫ్గూడలో కొందరు నేతలు గులాబీ రంగు అంబాసిడర్ కారును క్రేనుతో వేలాడదీసి BRS పని అయిపోయిందని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీని అవమానించేలాగా సంబరాలు జరపడం ఏంటని BRS నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్ నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేసింది.