పేదల ప్రజలు ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా ఉండాలని నాడు వైఎస్ఆర్, నేడు వైఎస్ జగన్ పరితపించారని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.వైఎస్ఆర్ సిపి మేడికల్ కళాశాల ల ప్రయివేటీకరణ వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం అన్నమయ్య జిల్లా, రామాపురం మండలం లోని పలు గ్రామాల్లో జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వరంగంలో మేడికల్ కళాశాలు నిర్వహణ జరిగితే పేద విద్యార్థులకు జరిగేమేలును మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్గ్ రెడ్డి గ్రామాస్తులకు వివరించారు. ప్రయివేటీకరణ ను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ భాగంగా గ్రామాస్తులు నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగ