జిల్లా కేంద్రంలోని ఉచితంగా జర్నలిస్టులకు వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం జిల్లా రెవెన్యూ భవనంలోని అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఉదయం 9:20 సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మండలం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.