MDPS రాష్ట్ర సలహాదారులు బోనమల ఖాదరవల్లి గారిపై వైసీపీ నాయకులు విజయభాస్కర్, సాంబశివలు చేస్తున్న అసత్య ఆరోపణలను MDPS అన్నమయ్య జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు దొడ్డి సురేష్ మాట్లాడుతూ, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.MDPS దళితుల హక్కుల కోసం పోరాడే సంఘమని, తమ నాయకులపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరు ఏంటో ప్రజల ముందే బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో వినతులు