అనంతపురం జిల్లా కూడేరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మూల దేవాన్ష్ రెడ్డి,13y ,8th క్లాస్, వెరోడియన్ స్కూల్, అనంతపురం వద్ద చదువుతున్న విద్యార్థి ఈనెల 25 నుండి స్కూల్ కి వెల్లి తిరిగి రాకపోవడం పై తల్లిదండ్రులు సుకన్య, శివా రెడ్డి కూడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని కూడేరు సీఐ రాజు గురువారం సాయంత్రం పేర్కొన్నారు. ప్రస్తుతం గుండుతలతో ఉన్నాడని, మొదటి ఫోటోలో జుట్టు తో ఉన్న డ్రెస్ మరియు స్కూల్ బ్యాగ్ వేసుకున్నాడు . తెలుగు మరియు హిందీ బాగా మాట్లాడగలడన్నారు. బా