Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

కుప్పం: కుప్పం ప్రాంతంలో హడలెత్తిస్తున్న ఏనుగులు, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న అటవీశాఖ అధికారులు

Kuppam, Chittoor | Dec 18, 2025
కుప్పం ప్రాంతంలో హడలెత్తిస్తున్న ఏనుగులు గ్రామాల వైపు రాకుండా ఎప్పటికప్పుడు అటవీ సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా డ్రైవ్ చేస్తున్నారు. ప్రస్తుతం 5 ఏనుగులు నడుమూరు ఫారెస్టు 3 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడు రాష్ట్రం కాళీ కోయిల్ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు ఎఫ్.ఆర్. ఓ జయశంకర్ తెలిపారు. 3 ఏనుగుల గుంపు రామకుప్పం మండలంలోని బల్ల అటవీ ప్రాంతంలో ఉండగా ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు ఫారెస్ట్ సిబ్బంది మానిటరింగ్ చేస్తున్నారు.
కుప్పం: కుప్పం ప్రాంతంలో హడలెత్తిస్తున్న ఏనుగులు, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న అటవీశాఖ అధికారులు - Kuppam News