పలమనేరు: పెద్దపంజాణి: మండలం ఓబులాపురం గ్రామంలో ఓ కుటుంబంపై దాడి, పలువురిపై ఆరోపణలు గుప్పించిన బాధితులు
పెద్దపంజాణి: మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మీనా ప్రభుత్వ ఆసుపత్రి నందు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. తమ కుటుంబంపై రోడ్డు విషయంగా పలువురు వ్యక్తులు దాడి చేసి రక్త గాయాలు చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఉన్నాము మాపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.