నందికోట్కూరు: కనువిందు చేస్తున్న సప్త నదుల సంగమేశ్వర ఆలయం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తరధుల సంగమేశ్వర ఆలయం సంధ్య సమయం లో కనువిందు చేస్తుంది, ఒకవైపు పొలాల పచ్చదనం మరోవైపు నది ప్రవాహంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది, దాదాపు 8 నెలల పాటు ఆలయం నీటిలో మునిగి ఉండటం ఆలయ ప్రత్యేకత, మరి కొన్ని రోజుల్లోనే జలాధివాసం కానుండటంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు, వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో వేప దారు శివలింగం ఇచ్చట ప్రత్యేకత సంతరించుకుంది