వికారాబాద్: కేంద్రంలో నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన వాగ్దానం అమలు పరచడంలో వైఫల్యం - తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ
వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అనంతగిరి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకుల ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా సిపిఐ నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు సందర్భంగా పలు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచడంలో వైఫల్యం చెందారని అన్నారు.