మార్కాపురం జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ బదిలీ అయ్యారు. ఈయన రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ నా గుంటూరు సిటీ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీ అయ్యారు.