సిరిసిల్ల: వినాయక విగ్రహాన్ని తీసుకువస్తుండగా ఆరెపల్లి గ్రామ శివారులో విద్యుత్ తీగలు తగలడంతో సిరిసిల్లకు చెందిన యువకుడు మృతి
Sircilla, Rajanna Sircilla | Aug 19, 2025
సిరిసిల్ల పట్టణంలోని గోపాల్ నగర్ లో వినాయక విగ్రహం ప్రతిష్టత కోసం తీసుకు వస్తున్న సమయంలో మాచరెడ్డి వద్ద విద్యుత్ తీగలకు...