రాజేంద్రనగర్: షాద్నగర్లో బిజిన క్రమశిక్షణ కమిటీ ఎన్నిక
బీసీ సేన సంఘంలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే వారిపై వెంటనే చర్యలు తీసుకునేందుకు జిల్లా కోర్ కమిటీని నూతనంగా ఎన్నుకున్నట్లు జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ తెలిపారు. షాద్నగర్ పట్టణంలో బీసీ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కోర్ కమిటీ సభ్యులుగా వరప్రసాద్, నరేశ్, జయ, తదితరులను ఎన్నుకున్నారు