అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోప్రైవేటు స్కూల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమరయాదవ్ డిమాండ్
Anantapur Urban, Anantapur | Jul 13, 2026
అనంతపురం నగరంలోని నడిబొడ్డున ఉన్న ట్రేలి స్కూల్లో నర్సరీ యూకేజీ ఎల్కేజీ విద్యార్థులకు 70000 నుంచి 80000 వసూలు చేస్తున్నారని జెఎసి జిల్లా అధ్యక్షుడు అమర యాదవ్ తెలిపారు సోమవారం ఉదయం 11:50 సమయం లో నిరసన కార్యక్రమం చేపట్టారు జిల్లా అధికారులు స్పందించి ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు.