మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి కేవలం పునాది స్థాయిలోనే వదిలేసి ఈరోజు కోటి సంతకాల పేరుతో రాష్ట్రమంతట వైసిపి నాయకులు దొంగ నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని గాజుల ఖాదర్ బాషా ఆరోపించారు.ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం వల్ల నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే వైసీపీ నాయకులకు ఎందుకింత బాదో అర్థం కావడం లేదన్నారు.పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు వస్తాయని పేర్కొన్నారు.పేదలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంతో ఆసుపత్రులు కడితే కేవలం రెండు సంవత్సరముల కాలంల