Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

కె.గంగవరం: వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో కోటిపల్లి-ముక్తేశ్వరంలో పంటు ప్రయాణాలను నిలిపేయాలని సూచించిన ఆర్డీఓ అఖిల

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కోటిపల్లి గౌతమి గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో కోటిపల్లి-ముక్తేశ్వరం పంటు ప్రయాణాలు నిలిపివేశారు. గోదావరి నది మధ్యలో గల కచ్చా రహదారికి గండి పడింది. విషయం తెలుసుకున్న రామచంద్రపురం ఆర్డీఓ అఖిల గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి కోటిపలి రేవులో పంటు ప్రయాణాలు నిలిపి వేయాలని ఆదేశించారు.