అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి గ్రామంలో మూడు గంటల యాభై ఐదు నిమిషాలలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కక్కలపల్లి మహిళలతో కలిసి చెరువు వద్ద గంగపూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ తోపుదుర్తి నుంచి గత టిడిపి ప్రభుత్వం నీరు ప్రగతి పథకం ద్వారా నిధులు రాకపోయినా తోపుదుర్తి నుంచి బుక్కు చెర్ల వరకు కాలువ తీయడం జరిగిందని దాని ద్వారానే నేడు అనేక చెరువులకు నీళ్లు రావడం చాలా ఆనందంగా ఉందని ఈ నీటిని రైతుల సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధికి రావాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మహిళలు పాల్గొన్నారు.