హయత్నగర్: హయాత్ నగర్ లో డ్రైనేజీ పైప్ లైన్ పనులు పరిశీలించిన ఈటెల రాజేందర్. డ్రైనేజీ నీరు వెళ్లేలా తాత్కాలిక కాలువ తవ్వించిన ఎంపీ
Hayathnagar, Rangareddy | Jan 3, 2025
డ్రైనేజీ పైప్ లైన్ పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారాని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఈటల రాజేందర్. గత...