Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
No video available

పోలవరం: కండ్రికగూడెం గ్రామం నుంచి భద్రాచలం సీతారాముల ఆలయానికి పాదయాత్రగా అధిక సంఖ్యలో బయలుదేరిన భక్తులు.

Polavaram, Eluru | Nov 9, 2024
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కండ్రిక గూడెం సాయిబాబా ఆలయం వద్ద నుండి భద్రాచలం శ్రీ సీతారాముల వారి ఆలయానికి పాదయాత్రగా అధిక సంఖ్యలో బయలుదేరిన భక్తులు. భక్తులు కొండేటి రామకృష్ణ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ పాదయాత్రని మన ఆలయ నిర్వహకులు దయ్యాల సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల మహిళలు భక్తుల తో ఈ కార్యక్రమం జరుగుతుంది.
పోలవరం: కండ్రికగూడెం గ్రామం నుంచి భద్రాచలం సీతారాముల ఆలయానికి పాదయాత్రగా అధిక సంఖ్యలో బయలుదేరిన భక్తులు. - Polavaram News