Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

బనగానపల్లె: శ్రీశైలంలో డివైడర్ ను ఢీకొన్న టూరిస్ట్ బస్సు, తప్పిన పెను ప్రమాదం.

Banaganapalle, Nandyal | Nov 17, 2024
శ్రీశైలం మహాక్షేత్రంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి వచ్చిన ఓ టూరిస్ట్ బస్సు క్షేత్ర పరిధిలోని డివైడర్ను బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు. బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఘటనపై దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది విచారిస్తున్నారు.