ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద భామా కింద రూ.5 లక్షల చొప్పున చెక్కులను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.