సికింద్రాబాద్ గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆవరణలో అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 60-65ఏళ్ల గుర్తుతెలియని వృద్ధురాలిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేయించారు. ఆమె ట్రీట్మెంట్ పొందుతూ ఈరోజు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి, పోలీసులు కేసు నమోదు చేశారు