Public App Logo
Jansamasya
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi

ప్రజలు నమ్మి 151 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వారిని మోసం చేశారు - ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్

Ongole Urban, Prakasam | Jul 12, 2025
గత ప్రభుత్వానికి ప్రజలు 151 సీట్లు ఇచ్చి అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి వారిని మోసం చేశారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా రంజక పాలన కొనసాగిస్తుందని తెలిపారు. దీనిని ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ విమర్శించడాన్ని దామచర్ల జనార్దన్ ఖండించారు. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసగించింది మీరు కాదా, కల్తీ మద్యం వికటించి లక్షలాదిమంది ఆరోగ్యాలు పాడయింది నిజం కాదా అని ప్రశ్నించారు.

MORE NEWS

No related stories for this location.