తెలంగాణ గద్వాల నుంచి శ్రీశైలం పాదగా పాదయాత్రగా వెళ్తున్న 100 మంది శివ స్వాములను ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం వద్ద అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు, కేవలం ఉగాది శివరాత్రి సమయంలో మాత్రమే అడవిలో నడిచి వెళ్లేందుకు అనుమతి ఉందని మిగతా సమయాల్లో లేదని,అడ్డుకోవడంతో శివ స్వాములు ఆందోళనకు దిగారు, తాము గత మూడు సంవత్సరాల నుంచి పాదయాత్రగా వెళ్తున్నామని, ఇప్పుడు అడ్డుకోవడం సబబు కాదని వారు తెలియజేశారు, కచ్చితంగా మేము అడవి మార్గం గుండా నే వెళ్తామని అంతవరకు ధర్నాకు దిగుతామని అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు,