CPI 100 ఏళ్లల వారోత్సవాల్లో భాగంగా శంషాబాద్లోని ఎంపీఎస్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు బహుమతులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువతకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.