ధర్మవరం మండలం రేగాటి పల్లి గ్రామంలో రూరల్ ఎస్సై శ్రీనివాసులు సిబ్బందితో కలిసి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గ్రామస్తులు అందరితో మాట్లాడుతూ నేరాలకు దూరంగా ఉండి శాంతియుతంగా జీవించాలని జూదము పేకాట మద్యం సేవించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలిపారు.