అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లాలో రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని సింగనమల సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్
Anantapur Urban, Anantapur | Jun 22, 2026
అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని భూగర్భ జలాలు అడుగంటి పోయాని అప్పుల ఒత్తిడితో రైతుల ఆత్మహత్యలు చేసుకున్న వారిని కుటుంబాలను ఆదుకోవాలని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ తెలిపారు .సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.