గోల్కొండ: లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫోన్ చోరిలకు పాల్పడుతున్న ముఠా ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆటో ప్రయాణికుల సెల్ఫోన్ లను దోపిడి చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి పలు సెల్ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు పోలీసులు.