అనంతపురం నగరంలోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులపై వేటకొడవల్లతో దాడి
Anantapur Urban, Anantapur | May 11, 2026
అనంతపురం నగరంలోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శివ ఆది అనే ఇద్దరు యువకులపై గుర్తు తెలియని వ్యక్తి వేటకొడవల్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.