Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: మంత్రాలయం వద్ద రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి, దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Banaganapalle, Nandyal | Apr 16, 2026
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన 8 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. బొలెరో వాహనం రెడీమిక్స్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.