జమ్మలమడుగు: పెండ్లిమర్రి : రైతులతో కలిసి ఉద్యాన పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని పెండ్లిమర్రి మండలం పెండ్లిమర్రిలో బుధవారం రైతులతో కలిసి ఉద్యాన పంటలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన ప్రకృతి సేద్యంపై వివరాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మహిళా కూలీలతో కాసేపు ముచ్చటించారు.