Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

జమ్మలమడుగు: పెండ్లిమర్రి : రైతులతో కలిసి ఉద్యాన పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

India | Nov 19, 2025
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని పెండ్లిమర్రి మండలం పెండ్లిమర్రిలో బుధవారం రైతులతో కలిసి ఉద్యాన పంటలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన ప్రకృతి సేద్యంపై వివరాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మహిళా కూలీలతో కాసేపు ముచ్చటించారు.