ఆళ్లగడ్డ: టేక్కేలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండేళ్ల నమ్మకం కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల పట్టణంలోని టేక్కే మార్కెట్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు, బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఇతర అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఫలాలు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు