Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड
No video available

నాగలాపురం : మండల కేంద్రంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

India | Nov 11, 2024
నాగలాపురం మండలంలోని విద్యార్థులకు సోమవారం సైబర్ నేరాలు, డ్రగ్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ తిరుమల రావు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వలన కలిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 8వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు వరకు హాజరయ్యారు.