Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
No video available

నాగలాపురం : మండల కేంద్రంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

India | Nov 11, 2024
నాగలాపురం మండలంలోని విద్యార్థులకు సోమవారం సైబర్ నేరాలు, డ్రగ్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ తిరుమల రావు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వలన కలిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 8వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు వరకు హాజరయ్యారు.
నాగలాపురం : మండల కేంద్రంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం - India News