Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
भारत
बीजेपी
Uttar_pradesh
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi

ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: సంజామల ఎంపీడీవో సాల్మన్

Banaganapalle, Nandyal | May 21, 2026
ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సంజామల ఎంపీడీవో సాల్మన్ సూచించారు. అవసరం లేకుండా మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. తగినంత నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకుంటూ శరీరాన్ని కాపాడుకోవాలన్నారు. ఎండ ప్రభావంతో అస్వస్థతకు గురైతే వెంటనే సమీప వైద్యశాలను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: సంజామల ఎంపీడీవో సాల్మన్ - Banaganapalle News