డోన్: రాయితీ పశుగ్రాస విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి: బేతంచెర్ల వెటర్నరీ డాక్టర్ రామసుబ్బారెడ్డి
Dhone, Nandyal | May 11, 2026 నంద్యాల జిల్లా బేతంచర్లలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పశుగ్రాస విత్తనాలను రైతులు ఉపయోగించుకోవాలని వెటర్నరీ ఏడీ రామసుబ్బారెడ్డి సూచించారు. పశువులకు ఏడాది పొడవునా నాణ్యమైన పచ్చిమేత అందించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. సిఎహెచ్-24 ఎంఎఫ్, ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న రకాల విత్తనాలను రాయితీ ధరలకు అందజేస్తున్నామని తెలిపారు. ఆసక్తిగల