అక్కన్నపేట ఎస్ఐ ప్రశాంత్, గ్రామ విపిఓ తో కలిసి మల్లంపల్లి గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.
Siddipet, Telangana | Jul 18, 2025