అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | May 1, 2026
లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటల50 నిమిషాల సమయంలో అర్హులైన ఇంటి దగ్గరికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నమన్నారు.