ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా మించిన సంతృప్తి లేదు, ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని అన్న క్యాంటీన్ లో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా కేక్ ను కట్ చేసి, కార్యకర్తలతో పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఘనంగా నిర్వహించారు,అనంతరం ప్రజలకు ఉచితంగా అన్నాక్యాంటిన్ లో అల్పాహారం అందజేశారు, సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి 76లక్షలు విరాళంగా ప్రకటించగా, ఆ నిధులతో దాదాపుగా 269 అన్న క్యాంటీన్లలో పేదలకు పూర్తి ఉచితంగా భోజనం అందించాలని ఏర్పాట్లు చెయ్యడం జరిగింది. సాధారణంగా ఐదు రూపాయలకే