ఆళ్లగడ్డ: ఎస్ లింగం దిన్నె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబానికి చేయూత
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎస్ లింగం దిన్నె గ్రామానికి చెందిన దూదేకుల నాగరాజు రైతు వ్యవసాయంలో ఆర్థికంగా చితికిపోయి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మరణించాడు, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి ఈ విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబానికి బాసటగా నిలిచారు, మృతుని భార్య దత్తగిరమ్మ కు శనివారం టైలరింగ్ చేసుకునే జీవించేందుకు కొత్త కుట్టు మిషన్ అందజేసిఆపన్న హస్తం అందించారు