రాజేంద్రనగర్: వన భోజనాల వల్ల సమైక్యత పెరుగుతుంది : వనస్థలిపురంలో మాజీ ఎంపీ మధుయాష్ కి గౌడ్
వనస్థలిపురంలో కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ లోని హరిణ వనస్థలి నేషనల్ పార్స్లో ఆదివారం వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. వనభోజనాల వల్ల స్నేహం, బంధం, సమైక్యత వంటివి పెరుగుతాయన్నారు.