వైసిపి కులాల మధ్య చిచ్చుపెట్టి వేడుక చూస్తుందని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు పేటలో ఆయన మాట్లాడుతూ ఏపీని ఇదివరకు బీహార్ ఆఫ్ఘనిస్తాన్ తో పోల్చేవారని ఇప్పుడు గూగుల్ తిరుపతి గురించి చర్చించుకుంటున్నారన్నారు రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలకు కేంద్రంగా మార్చిన ఘనత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు దక్కుతుందని స్పష్టం చేశారు.