Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: స్వచ్ఛ ఆంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరం: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Banaganapalle, Nandyal | Jun 20, 2026
స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బనగానపల్లెలోని ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలందరూ స్వచ్ఛమైన పరిసరాల కోసం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.