నందికోట్కూరు: కొత్తపల్లి పార్వతి దేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి:ఆలయజీర్ణోద్ధరణ నూతనఆలయనిర్మాణానికి విరాళాలు సేకరణ
నంద్యాలజిల్లా కొత్తపల్లెమండలం కేంద్రమైన కొత్తపల్లె గ్రామంలో భక్తులు ఆరాధ్య దైవంగా శ్రీశ్రీశ్రీ పార్వతీదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి దేవస్థానం విరాజిల్లుతున్నాది. ఈ ఆలయానికి ఎంతోచరిత్ర ఉంది,ముమ్మూర్తులా శ్రీశైల మల్లికార్జునస్వామిజ్యోతిర్లింగాలు లింగాన్ని తలపించేలా కొత్తపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతిదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి మూర్తి కూడా మూర్తి చిన్నది, కీర్తి దొడ్డది' గా ఖ్యతినొందింది. ద్వాపరయుగంలోపాండవులు అరణ్య వాస కాలంలో ఈమూర్తికి అభిషేకాది పూజలు నిర్వహించినట్లు ఐతిహ్యం,పిదప కలియుగంలో చోళభూపాల మహారాజు పండితులు ద్వారా పూర్వము ఈ ప్రాంతంలో మహాదేవుడు తాం