నందికోట్కూరు: టీటీడీ చైర్మన్ తొలగించాలని, వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారాసుధీర్ ఆధ్వర్యంలో,శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ బిఆర్ నాయుడు తన పదవి వెంటనే రాజీనామా చేయాలని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జ్ డాక్టర్ ధారా సుధీర్ డిమాండ్ చేశారు,నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం బయట వైసిపి నాయకులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ సుదీర్ మాట్లాడుతూ బిఆర్ నాయుడు తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ అశ్లీల అసభ్యకర వ్యవహారాలకు పాల్పడుతున్న బిఆర్ నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలన్నారు. శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన పదవిలో ఉండి బూతురోత కార్యక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు.బిఆర్ నాయుడు అకృత్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్