చిత్తూరు జిల్లా పుంగనూరు యుఎన్ఆర్ సర్కిల్ నుంచి మదనపల్లి వైపు వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన షావలి, 28 ఆరిఫ్, 24 సంవత్సరాలు త్రీవంగా గాయపడ్డారు . రోడ్డు ప్రమాదంలోగాయపడ్డ వారిని 108 వాహనం ద్వారా పుంగనూరు ఏరియా హాస్పిటల్ తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహించి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున