పుత్తూరు మండలం ఎగువ గూలూరు ఈసీఐ చర్చిలో ఆదివారం క్యాండిల్ లైట్ సర్వీసు ఆచరించారు. సాధారణంగా క్రిస్మస్కు ముందు అడ్వెంట్ ఆచారంలో భాగంగా స్త్రీల క్యాండిల్ లైట్ సర్వీసు నిర్వహించడం ఆనవాయితీ. చర్చి ఫాదర్ మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా క్రిస్మస్ చేసుకోవాలని సూచించారు.