Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
Kota

నారాయణపేట్: భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత: అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్

Narayanpet, Narayanpet | Nov 26, 2025
1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిన సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగాన్ని అంగీకరించిన రోజుగా జరుపుకుంటున్నామని నారాయణపేట అదనపు ఎస్పి ఎండి రియాజ్ హుల్ హక్ అన్నారు. బుధవారం ఉదయము సుమారు 9:30 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ పీఠిక ను పోలీసు అధికారులు సిబ్బంది అందరూ చదివారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగం అధికారికంగా ఆమోదించినందున ఈ రాజ్యాంగం 1950 జనవరి 26 న అమల్లోకి వచ్చిందని అప్పటినుండి మనం గణతంత్ర దేశంగా మారామని అన్నారు.